Pages

Tuesday, June 1, 2010

కృష్ణ

Rss Feed

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

నందిగామ, మే 30: మండలంలోని గోళ్లమూడి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఒక వివాహిత మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

ఎంసెట్ పరీక్షకు 95 శాతం మంది హాజరు

మచిలీపట్నం (కల్చరల్), మే 30: పట్టణంలో ఆదివారం ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 95.89 శాతం మంది విద్యార్థులు హాజరు కాగా మెడిసిన్ విభాగంలో 95.58 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఎంసెట్ పరీక్షకు 95 శాతం మంది హాజరు

మచిలీపట్నం (కల్చరల్), మే 30: పట్టణంలో ఆదివారం ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 95.89 శాతం మంది విద్యార్థులు హాజరు కాగా మెడిసిన్ విభాగంలో 95.58 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

కారు ఢీకొని బాలిక మృతి

కంకిపాడు, మే 30: కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని ప్రొద్దుటూరు క్రాస్‌రోడ్ వద్ద ఆదివారం జరిగింది.

మానవ ధర్మాలను తెలిపిన శ్రీమద్భగవద్గీత నృత్యరూపకం

విజయవాడ (కల్చరల్), మే 30: స్వరాజ్యమైదానంలో ఏర్పాటైన 36వ అఖిల భారత పారిశ్రామిక, వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా మహాకవి శ్రీశ్రీ కళావేదికపై ప్రదర్శితమైన శ్రీమద్భగవద్గీత కూచిపూడి నృత్యరూపకం ఆద్యంతం రసవత్తరంగా

ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్లు నిర్మించాలి

* సిపిఐ ఫ్లోర్ లీడర్ దోనేపూడి శంకర్ విజ్ఞప్తి

విజయవాడ (కార్పొరేషన్), మే 30: నగరంలో పెరుగుతున్న జనాభా రద్దీ, అంతకు రెండింతలు పెరిగిన వాహనాల వినియోగం వల్ల ట్రాఫిక్ నియంత్రణ అస్తవ్యస్తంగా మారిందని సిపిఐ ఫ్లోర్ లీడర్ దోనేపూడి శంకర్ తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక సౌకర్యాలు

విజయవాడ, మే 29: అమెరికాలో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతంకు చెందిన వారి కోసం కొత్తగా మరెన్నో సౌకర్యాలు సదుపాయాలను కల్పించామని ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎస్‌ఆర్‌కె ప్రసాద్ చెప్పారు.

ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక సౌకర్యాలు

విజయవాడ, మే 29: అమెరికాలో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతంకు చెందిన వారి కోసం కొత్తగా మరెన్నో సౌకర్యాలు సదుపాయాలను కల్పించామని ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎస్‌ఆర్‌కె ప్రసాద్ చెప్పారు.

జక్కంపూడిలో త్వరితగతిన వౌలిక సదుపాయాలు

* ఖర్చుకు వెనుకాడవద్దు * కలెక్టర్ ఆదేశాలు

విజయవాడ, మే 29: జక్కంపూడిలో గృహాలు నిర్మించేందుకు సేకరించిన భూమిలో రైతులకు కేటాయించిన 60 శాతం స్థలంలో ఆగస్టు మాసాంతరంలోపు అన్ని వౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పీయూష్‌కుమార్ సంబంధిత అధికారులన

ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక సౌకర్యాలు

విజయవాడ, మే 29: అమెరికాలో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతంకు చెందిన వారి కోసం కొత్తగా మరెన్నో సౌకర్యాలు సదుపాయాలను కల్పించామని ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎస్‌ఆర్‌కె ప్రసాద్ చెప్పారు

No comments:

Post a Comment

siva.gani@gmail.com

9292758366